అయోధ్య: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామ మందిర భూమిపూజ బుధవారం ఎంతో వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, భూమి పూజ కార్యక్రమానికి ముందే ప్రధాని మోడీ.. అయోధ్యలోని హనుమాన్ గఢీ(గర్హీ)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment