రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. నిన్న చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ప్రతాప్ అనే దళిత యువకుడు చనిపోయేందుకు ప్రభుత్వమే కారణం అని దుమ్మెత్తిపోశారు. మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీని ప్రశ్నిస్తే చనిపోయేందుకు ఉసిగోల్పుతారా అని నిలదీశారు. భాష సరిగా లేదని అంటున్నారు.. మీకన్నా బాగోలేదా అని అడిగారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment