Wednesday, 5 August 2020

కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటన

దేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైపు కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుంటోన్న వాళ్ల సంఖ్య భారీగా ఉంటుండటం సంతోషకరం. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల్లో కొత్త కేసులకు దీటుగా డిశ్చార్జీల సంఖ్య ఉంది. అయోధ్య: అది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour