Wednesday, 12 August 2020

పుల్వామాలో ఎన్ కౌంటర్ ..భద్రతా దళాలకు,టెర్రరిస్ట్ లకు..ఒక టెర్రరిస్ట్ , ఒక జవాన్ మృతి

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో భద్రతా బలగాలు,జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించిన తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడగా, వారిలో ఒక సైనికుడు, ఉగ్రవాది మృతి చెందారని అధికారులు తెలిపారు. భారత చరిత్రలోనే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour