Sunday, 16 August 2020

కేటీఆర్‌ను సీఎం చేయాలి.. మొన్న మంత్రివర్గ సమావేశం, నేడు బోధన్ ఎమ్మెల్యే కామెంట్స్

కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు.. దీనిపై గతకొంతకాలంగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీ, నేతలు మాత్రం మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని చెబుతూ వస్తోన్నారు. ఇటీవల కేటీఆర్.. సహచర మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పేరు అది అయినా.. మంత్రివర్గ సమావేశం జరిగినట్టు 8 గంటలపాటు చర్చించారు. ఇదిలా ఉంటే బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour