Tuesday, 11 August 2020

భారత చరిత్రలోనే తొలిసారి .. భారత్ - పాక్ ఎల్ఓసీ వద్ద విధుల్లో మహిళా సైన్యం

భారతదేశ సైనిక చరిత్రలోనే మొదటిసారిగా భారత్-పాక్ సరిహద్దుల నియంత్రణ రేఖ వెంట మహిళా సైనికులను రంగంలోకి దింపింది భారత సైన్యం. జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా రైఫిల్ విమెన్ దేశ భద్రతా విధుల్లోకి దిగడం ఒక చారిత్రక ఘట్టం. భారత్ పాక్ ల మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ ప్రాంతంలో భద్రతా విధుల్లో మహిళలు మోహరించడం కత్తి మీద
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour