Tuesday, 18 August 2020

దారుణం: కాలువలో కత్తి గాట్లతో యువతి, ఫొటోలు, వీడియోలు తీశారు కానీ..

మీరట్: మనషుల్లో మానత్వం కరువవుతోందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, గొంతుకోసి కాలువలో పడేశారు. అయితే, ఆమెను గమనించిన స్థానికులు ఆమె ఫొటోలు, వీడియోలు తీశారు కానీ, ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. పోలీసులు వచ్చే వరకూ కూడా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండటం విచారకరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఆ దారుణం చోటు చేసుకుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour