Saturday, 8 August 2020

మూడు రాజధానులపై కొత్త డెడ్‌లైన్- జగన్ దూకుడు- వెంటాడుతున్న విపక్షం....

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు ఈ నెలలోనే తొలి అడుగు పడబోతోందా ? అందుకు సీఎం జగన్ ఆగస్టు 16 ముహుర్తం ఫిక్స్ చేసేశారా ? రాజధానుల గెజిట్లపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టులో హడావిడిగా సవాల్ చేయడం వెనుక ఉద్దేశం ఇదేనా అంటే అవుననే సమాధానం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour