Thursday, 6 August 2020

ముంబైలో వర్ష బీభత్సం ... మరో మూడు రోజులపాటు .. సీఎం విజ్ఞప్తి

ముంబై నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఒకపక్క కరోనా , మరో పక్క వర్ష బీభత్సంతో ముంబై వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. చంద్రబాబు త్వరగా కోలుకోవాలి .... సోషల్ మీడియాలో బాబుకు వైసీపీ ట్వీట్స్ షాక్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour