Sunday, 16 August 2020

మాటలేకాదు, మౌనమూ ఆయన ఆయుధమే - వాజపేయి వర్ధంతిన జాతి నివాళి - సదైవ్ అటల్ వద్ద నేతల పుష్పాంజలి

‘‘అటల్‌జీ చేసిన మంచిని ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆయన నేతృత్వంలో భారత్ పరమాణు శక్తిలోనూ ముందడుగు వేసింది. నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన సరికొత్త ఆదర్శాలు నెలకొల్పారు. అటల్ జీవితంలోని ప్రతి అంశమూ స్ఫూర్తిదాయకమే. ఆయన ఎంత గొప్పగా మాట్లాడేవారో, అంతకంటే గొప్ప బలం తన మౌనంలో ఉండేది. సభలో మాటల మధ్యలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour