Saturday, 1 August 2020

ఏం మారలేదు... పాంగోంగ్ వద్ద చైనా అదే దూకుడు... శాటిలైట్ చిత్రాలు బయటపెట్టిన వాస్తవాలు...

తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి వున్న ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి భారత్-చైనా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో మాత్రం చైనా మరిన్ని బోట్లను మోహరించడం,కొత్తగా టెంట్లు ఏర్పాటు చేయడం శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగుచూసింది. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే కథనం ప్రకారం జూలై 29న
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour