ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వల్ల చోటు చేసుకున్న ప్రకంపనలు తగ్గట్లేదు. ఈ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య విభేదాలకు తావిచ్చింది. ఆ కేసును వెనుక గల కారణాలను వెలికి తీయడానికి, రహస్యాన్ని ఛేదించడానికి చివరికి- సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment