Monday, 17 August 2020

6.5 తీవ్రతతో భూకంపం.. వణికిన పర్యాటక నగరం: సునామీ భయం: తప్పిన ముప్పు

మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని మనీలాకు ఈశాన్య దిశగా మస్బాటే ప్రావిన్స్‌లో ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం. ఉదయం 8:03 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు పేర్కొంది. భూకంపం తరువాత కూడా పలు ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour