Saturday, 29 August 2020

ఎన్నికలు పెట్టకపోతే వచ్చే 50 ఏళ్లు కాంగ్రెస్‌ విపక్షంలోనే- ఆజాద్‌ మరో సంచలనం..

కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న సోనియాగాంధీకి లేఖ వ్యవహారంలో కీలకంగా ఉన్న పార్టీ సీనియిర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఇవాళ మరో సంచలనానికి తెరలేపారు. పార్టీ సంస్ధాగత ఎన్నికలకు సంబంధించి ఏఎన్‌ఐ వార్తాసంస్ధతో మాట్లాడిన ఆజాద్‌ పార్టీకి సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికలు తీవ్ర కలకలం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour