Monday, 3 August 2020

కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది చెందుతాయని వైసీపీ బలంగా వాదిస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఇది అభివృద్దికి విఘాతం కలిగించే చర్యగా అభివర్ణిస్తోంది. తాజాగా ఇరు పార్టీల నేతలు మరోసారి పరస్పర సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని కామెంట్స్ చేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour