Saturday, 22 August 2020

సంచయిత గడువిచ్చి 24 గంటలైనా స్పందించని చంద్రబాబు, నెక్ట్స్ స్టెప్ ఏంటీ, చట్ట ప్రకారం వెళ్తారా..?

మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదనే అంశం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్లను ట్రస్ట్ చైర్మన్ సంచయిత సీరియస్‌గా తీసుకున్నారు. తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలిని డిమాండ్ చేశారు. అయితే 24 గంటలవుతోన్నా చంద్రబాబు స్పందించలేదు. దీంతో సంచయిత ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. బాబ్బాబు.. మీ బాబుకు ఇచ్చిన ఆన్సర్ చూడండి, మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై చంద్రబాబుతో సంచయిత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour