Wednesday, 26 August 2020

పంజాబ్‌లో 23 మంది మంత్రులు,ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్...

పంజాబ్‌లో ఇప్పటివరకూ 23 మంది మంత్రులు,ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు (అగస్టు 28) రెండు రోజులు ముందు ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు,ఎమ్మెల్యేలకు కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌ను స్పీకర్ కేపీ సింగ్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour