Monday, 24 August 2020

143 మంది అత్యాచారం... ఇన్నేళ్లు ఎందుకు నోరు విప్పలేదు... పోలీసులకు సవాల్‌గా సంచలన కేసు...

ఒకరు కాదు,ఇద్దరు కాదు, 143 మంది... 11 ఏళ్లుగా అత్యాచారం... ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. బాధితురాలు చెప్తున్న విషయాల్లో నిజానిజాలేంటో అంతుచిక్కక పోలీసులు తల పట్టుకున్నారు. సీఐడీ లేదా సీసీఎస్‌కి అప్పగిస్తేనే కేసులో పురోగతి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని విచారించినప్పటికీ... తమకేమీ తెలియదని,ఇదంతా కుట్ర
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour