దళిత మహిళ గ్యాంగ్ రేప్ ఘటనను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖండించింది. యువతి జీవితాన్ని చిదిమేసిన యాంకర్, మీడియా ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ, అధికార పార్టీకి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. 139 మందిలో ఏ ఒక్కరినీ వదిలేయొద్దని.. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment