Monday, 10 August 2020

కలకలం: రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ఆఫ్ఘాన్ నుంచి ముంబైకి ఎలా తెచ్చారంటే..?

ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుంటే.. మరోవైపు అసాంఘిక శక్తులు తమ వ్యాపారాలను మాత్రం ఆపడటం లేదు. యథేచ్ఛగా సాగిస్తున్నారు. తాజాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నవీ ముంబైలోని న్వా షెవా పోర్టులో 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour