Monday, 10 August 2020

అక్కడ మాస్క్ ధరించకుంటే రూ .1000 జరిమానా .. ఆగస్ట్ 11 నుండి అమలు

కరోనా కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది . తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఫేస్ మాస్క్ ధరించని వారికి జరిమానాను 1000 రూపాయలకు పెంచింది ఆగస్టు 11 నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం ప్రకటించారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour