Monday, 27 July 2020

రసకందాయంలో రాజస్తాన్ రాజకీయాలు: సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న స్పీకర్, SLP ఫైల్ చేస్తాం..

అనర్హత వేటు, అసెంబ్లీ సమావేశ పరచడం చుట్టూ రాజస్తాన్ రాజకీయాలు కొనసాగుతోన్నాయి. ఈ క్రమంలో రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండగా.. స్పీకర్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సమ్మతించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour