Tuesday, 14 July 2020

ఫలించిన కేజ్రీవాల్ మంత్రం: CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు ప్రదర్శన అదుర్స్..!

ఢిల్లీ: ఢిల్లీలో ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతామని 2015 ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఈ హామీని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం ఎవరి తరం కాదనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour