Tuesday, 28 July 2020

మారని పాక్.. భారత్‌ను విలన్‌గా చూపించేందుకు కొత్త కుట్రలు... నయా ఎజెండాతో...

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ అగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతుంది. భారత భూభాగంలో అంతర్భాగమైన కశ్మీర్ పట్ల భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కశ్మీర్‌ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది. ఆర్టికల్ 370
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour