Tuesday, 28 July 2020

పబ్‌జీ బ్యాన్‌పై మోడీ యూటర్న్ అందుకే: ఫాంటసీ వరల్డ్‌లో యూత్: ఉద్యోగాలు అడుగుతారనే భయం

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన టాప్ ఆన్‌లైన్ గేమింగ్ పబ్‌జీని కేంద్ర ప్రభుత్వం నిషేధించకపోవడం పట్ల కాంగ్రెస్ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. పబ్‌జీ గేమ్‌ను నిషేధిస్తామని తొలుత ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనంతరం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నిలదీశారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour