Wednesday, 8 July 2020

షాకింగ్ : హైదరాబాద్‌లో నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు..

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తా ప్రాంతంలో బుధవారం(జూలై 8) ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆటో ఎక్కేందుకు వచ్చిన ఓ యువకుడు ఒక్కసారిగా రోడ్డు పైనే కుప్పకూలిపోయాడు. కరోనా భయంతో అతని దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహించలేదు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు ఫోన్ చేయగా... సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరినప్పటికీ... అప్పటికే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour