Sunday, 5 July 2020

నితీశ్ కుమార్ రక్త నమూనా సేకరణ, ఆదివారం రిపోర్ట్.. సింగ్‌తో వేదిక పంచుకోవడంతో టెస్ట్..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే రాజకీయ నేతలు, అధికారుల సమావేశాల్లో ఒకరికీ పాజిటివ్ వచ్చినా అంతే సంగతులు. ఇలా శనివారం బీహర్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ తాత్కాలిక చైర్మన్ అవదేశ్ నారాయణ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అతనితో ఇటీవల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour