Thursday, 2 July 2020

ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..

ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రభుత్వం.. మూడు రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది. చంద్రబాబు వక్రబుద్ధి వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అధికార వైసీపీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour