Friday, 17 July 2020

ఈడీ కేసులో రవిప్రకాశ్‌‌కు హైకోర్ట్‌లో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పై ఈడీ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసుని నమోదు చేశారు. ఇక తాజాగా ఈడీ కేసులో తెలంగాణ హైకోర్టులో రవిప్రకాష్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour