Friday, 31 July 2020

ఏపీ పాలానా రాజధాని ఇక కాపులుప్పాడ..?, తిమ్మాపురంలో సీఎం క్యాంప్ ఆఫీస్, రుషికొండపై నివాసం..?

సీఆర్డీఏ బిల్లు రద్దు సహా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలుపడంతో.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్టణం నుంచి పరిపాలానా ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా కార్యాలయాలు అక్కడికీ తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే పరిపాలనా ఎక్కడనుంచి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాపులుప్పాడలో పరిపాలన రాజధాని ఏర్పాటు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour