Friday, 31 July 2020

నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీగా: జగన్ సర్కార్ లెక్కచేయలే, వ్యవస్థలే మిన్న: సోమిరెడ్డి, బీజేపీ విష్ణు ఫైర్

హైకోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ స్పందించాయి. చివరకు వ్యవస్థలే గెలిచాయని తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కి.. కడకు తలొంచక తప్పలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ విషయంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour