Thursday, 2 July 2020

కళ్ల ముందే చనిపోయిన తల్లి... గుక్కపెట్టి ఏడుస్తూ ఏడాది బాలుడు.. హృదయ విదారకంగా..

జమ్మూకశ్మీర్‌లోని సోపూర్‌లో బుధవారం(జూలై 1) తన కళ్ల ముందే కాల్పులకు గురై చనిపోయిన తాతను చూసి మూడేళ్ల బాలుడు ఎంతలా రోధించాడో చూశాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ దృశ్యాలు చాలామంది మనసులను కలచివేశాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. తన కళ్ల ముందే చనిపోయిన తల్లిని,అక్కలను చూసి ఏడాది వయసున్న
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour