Thursday, 30 July 2020

ఏపీ సర్కార్.. వాట్ నెక్స్ట్: కేంద్రం ఝలక్: ఆ పథకానికి బ్రేక్ పడినట్టేనా?: జగన్ స్పందనేంటీ?

అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధనను కొనసాగించడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం.. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగించాల్సి ఉంటుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour