Monday, 20 July 2020

ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి రెట్టింపయింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వందల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన అయిదారుమంది శాసనసభ్యులకు సోకిన కరోనా వైరస్.. శాసనసభ ఉద్యోగులనూ కాటేస్తోంది. ఇప్పటికే ఎనిమంది శాసనసభ ఉద్యోగులు, ఇతర
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour