Monday, 20 July 2020

చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నా

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీకే చెందిన నాయకుడొకరు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలను సంధించారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. బైఠాయించారు. ఇదంతా చోటు చేసుకున్నది ఎక్కడో కాదు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం ముందే. ఆ నాయకుడి పేరు వెంకటేశ్వర రావు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లాకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour