Tuesday, 28 July 2020

ఇమ్రాన్ సర్కారు పైత్యం: కాశ్మీర్ వేర్పాటువాద నేత గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కాశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీకి అత్యున్నత గౌరవం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ యువతను ఉగ్రవాదంపై ప్రోత్సహించిన గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'నిషాన్-ఈ-పాకిస్థాన్' అనే బిరుదుకు ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour