Tuesday, 28 July 2020

అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..

భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమిగా పేరుపొందిన అయోధ్యలోని స్థలంలో మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. రూ.500 కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా నిర్మించబోయే ఆలయానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour