Tuesday, 14 July 2020

సంకటంలో కేసీఆర్ సర్కార్: రోడ్డెక్కిన ఫ్రంట్‌లైన్ వారియర్స్: నినాదాల హోరు: గాంధీలో బాయ్‌కాట్

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి, ఈ మహమ్మారి బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి నిరంతరాయంగా కృషి చేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్లు రోడ్డెక్కారు. తెలంగాణలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు.. మూకుమ్మడిగా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour