Thursday, 30 July 2020

రామమందిరం నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న వేళ..అయోధ్యలో కలకలం: అర్చకుడి సహా!

అయోధ్య: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యప్రదేశం అయోధ్యలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న కొద్దీ అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ఎవరినీ వదలట్లేదు. తాజాగా అయోధ్య రామజన్మభూమి ఆలయ అర్చకుడొకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు రామజన్మభూమి ప్రదేశానికి గస్తీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour