Tuesday, 28 July 2020

పొరపాటైంది, క్షమించండి: భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

న్యూఢిల్లీ/జెరూసలేం: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యేర్.. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని భారతీయులకు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా జరిగిన పొరపాటని అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే 29ఏళ్ల యేర్.. ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ పరిణామాలకు సరిపోతుందని తలచి ట్విట్టర్‌లో ఓ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour