Thursday, 30 July 2020

నాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

‘‘చాలా చోట్ల మానభంగాలు, హత్యలు, డైవర్స్ కేసుల రూపంలో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి, శ్రీదేవి పేకాట ఆడిస్తోందనే వ్యవహారంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేలా ప్యాకేజీ కథనాలు రూపొందించారు. ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో అద్భుతమైన హెడ్డింగ్స్ తో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జరిగిన దానితో నాకే మాత్రం సంబంధం లేదు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour