Saturday, 25 July 2020

లడాఖ్ సరిహద్దుల నుంచి పూర్తిగా వెళ్లని చైనా బలగాలు, యథాతథ స్థితి పునరుద్ధరణపై నీలిమేఘాలు..?

లడఖ్‌లోని ఎల్ఏసీ వద్ద నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు పూర్తిస్థాయిలో వెనక్కి వెళ్లలేదు. దీంతో అక్కడ యథాతథస్థితి అమల్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పైకి బలగాలను వెనక్కి తీసుకుంటామని చెబుతోన్న.. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రతిష్టంభన కొనసాగడంతో భారత పెట్రోలింగ్ దళాలు ఎల్ఏసీ వద్దకు వెళ్లలేకపోతున్నాయి. అయితే తొలగింపు ప్రక్రియ ముగిసేవరకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour