Saturday, 4 July 2020

జాలర్ల హత్యపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురండి, ప్రధాని మోడీకి పినరయి విజయన్ లేఖ

సముద్రతీర చట్టాలను ఉల్లంఘించి సముద్రతీరంలో జాలర్లను మట్టుబెట్టిన ఘటనలో అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. 2012 ఫిబ్రవరిలో ఇటలీ మెరైన్ సిబ్బంది కాల్పులు జరిపడంతో ఇద్దరు జాలర్లు చనిపోయారు. అయితే ఆ ఘటనలో అంతర్జాతీయ ట్రిబ్యునల్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour