Monday, 27 July 2020

ఆదేశాలు ఖతరు చేయరా..? జూన్ 8వ నుంచి ఒక్క ఉత్తర్వు అమలు చేయలే: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖతరు చేయలేదు అని మండిపడ్డారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ పిటిషన్లు దాఖలు కాగా.. హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 8వ తేదీనుంచి ఇచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour