Saturday, 25 July 2020

62 ఏళ్ల వృద్దురాలికి వేధింపులు... ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు...

అపార్ట్‌మెంటులోని పార్కింగ్ స్థలానికి సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో 62 ఏళ్ల వృద్దురాలు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షణ్ముగం తనను వేధింపులకు గురిచేస్తున్నారని,తన ఇంటి ముందు మూత్ర విసర్జన కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు,దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కూడా జతచేసి సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అందజేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour