Friday, 31 July 2020

జాతీయ విద్యా విధానంపై ఆర్ఎస్ఎస్ ముద్ర - 60 శాతం సూచనలు సంఘ్ సంస్థలవే

దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు చేసేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. విద్యార్థులు సమగ్రంగా వికాసం చెందేలా భారతీయ విలువలకు పెద్దపీట వేస్తూ కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నూతన విద్యా విధానం-2020కు సంబంధించి వెలువడిన డ్రాఫ్టును అందరికంటే ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), దాని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour