Wednesday, 29 July 2020

వణుకు పుట్టించేలా: 52 వేలకు పైగా: ఫస్ట్‌ టైమ్: ఆ హాట్‌స్పాట్‌లో తీవ్రత తగ్గుముఖం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత తీవ్రతరమైంది. కొద్దిరోజులుగా 50 వేలకు అటు ఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఈ సారి దాన్ని అధిగమించింది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,123 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో అరలక్షకు మించిన కరోనా కేసులు దేశంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour