Wednesday, 22 July 2020

ఏపీ పోలీస్ భేష్... కరోనా వేళ ఆపరేషన్ ముస్కాన్- 4800 మంది చిన్నారులకు విముక్తి...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ రెక్కాడితే కానీ డొక్కాడని చిన్నారులు మాత్రం షాపుల్లో, చిన్నా చితకా దుకాణాల్లో పనిచేసేందుకు బయటికి వస్తున్నారు. ఇలా బయటికి రావడం వల్ల కరోనా సోకుతుందని తెలియని వారెందరో ఇందులో ఉంటున్నారు. వీరిని కరోనా బారి నుంచి రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం వారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour