Monday, 6 July 2020

ఇంత దిగజారుడా: అడ్డంకులు సృష్టించడమే 40 ఇయర్‌స్ ఇండస్ట్రీ అనుభవమా?: బొత్స ఫైర్

విజయవాడ: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడటం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. దీనికి ప్రధాన కారణం- తెలుగుదేశం పార్టీ నాయకులేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో పని చేస్తోన్న టీడీపీ నాయకులు.. రాష్ట్ర పరిపాలనకు అడ్డుకుంటున్నారని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour