Sunday, 12 July 2020

ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. సచిన్ వెంట 30 మంది.. కొందరి యూటర్న్.. సోమవారమే సీఎల్పీ..

రాజస్థాన్ కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు... రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేశాయి. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం అయిఉండి కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కడంలేదంటూ సచిన్ పైలట్.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబావుటా ఎగరేశారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు సచిన్ కు మద్దతు పలకగా, వారిని వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీలో వాలారు. మధ్యప్రదేశ్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour